తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు గురువారం ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రుల శాఖలు ఇంకా తేలలేదు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులెవర�
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని స�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ‘బీహార్ డీఎన్ఏ’ వ్యాఖ్య లు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది బీహార్ డీఎన్ఏ అని, ఆయన పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చారని, అందు�
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు శుక్రవారం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ను ప్రారంభించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తె�
కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో భాగంగా శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు గైడ్లైన్స్ జారీచేశారు.
Praja Bhavan | ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నేమో ప్రజా దర్బార్కు ప్రజలు రావొచ్చని చెప్పి.. ఇవాళ బారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని
CM Revanth | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్లో
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సీఎం కేసీఆర్ది బీహార్ డీఎ�
కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో ఈసారి ఐపీఎస్లలో భారీగా మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. ‘గతంనుంచి కాంగ్రెస్�