పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ అధిష్ఠానం.. ఇకపై ఆయన నిర్ణయాలకు కళ్లెం వేయనున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలకు ఆమోదం తెలపకుండా పా�
రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే ‘రైతునేస్తం’ కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను జారీ చేయాలని ప�
కాంగ్రెస్ సర్కారు రాకతో డ్రైవర్ల ఉపాధికి తొలి దెబ్బపడింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. హైదరాబాద్కు వచ్చిన గోయల్ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించి సాదరస్వాగతం పలికారు.
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్'కట మొదలైనది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చి వరంగల్ నగర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఆయన పర్యటనతో నగరానికి ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య�
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్కు ఇందూరు ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్లో ఉన్న డీఎస్ ఇంటి నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అ
భూసేకరణలో అక్ర మాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు వరంగల్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) సిడాం దత్తును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాల
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనితీరుపై సొంతపార్టీ నేతలకు నమ్మకం లేదని, ఆయన విధానాలపై పలువురు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు.
ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్నగర్కు పిలిపించి మ�
CM Revanth Reddy | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(D. Srinivas) భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. శ్రద్ధాంజలి(Tribute) ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, �
రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను ఛిద్రం చేసింది. వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది. ప్రచారార్భాటం కోసం తానిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లనే ఇప్పుడు రద్దు చేసింది.