CM Revanth Reddy | రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్న
హైదరాబాద్ : రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందని.. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏ�
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు
విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. చర్చకు సిద్ధమంటూ చంద్రబాబుకు తిరిగి లేఖ రాయనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్పై నిరుద్యోగ యువత �
రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాల�
హైదరాబాద్ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవలప్మెంట్ అధికారుల�
కాంగ్రెస్ సర్కారు ఆదేశాలతోనే గాంధీ దవాఖాన వద్ద నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
రాజకీయాల్లో ఆయారాం.. గయారాం నీచ సంస్కృతిని దేశంలో సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దుయ్యబట్టారు. 1970 ప్రాంతంలో హర్యానాలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ �
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ సోమవారం గద్వాలలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి ర్యాలీ మొదలై కలెక్టరేట్కు చేరుకొని అక్కడ�
సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడం�
పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కొత్త నిర్వచనాన్నిచ్చారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యేందుకు రేవంత్రెడ్డే చక్రం తిప్పారని ఆయన అనుచరు�
ఢిల్లీలో ఐదు రోజులు ఉన్న సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవా రం ఢిల్లీలో ఆయన మీడియాతో మా ట్లాడారు.