Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ�
మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజా నిర్ణయంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే ప్రాధాన్యత ఉండటంలేదని ఇన్ని రోజులు అసంతృప్తితో ఉన్న వీరు ఇప్పుడు జిల్లా�
ఇప్పటివరకు ఎవరిపైనైనా రాజకీయ ప్రేరేపిత ఒక్క కేసైనా పెట్టినమా? ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా, చిన్నదైనా చెదురుమదరు సంఘటనలు జరిగాయో చె
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల పెండింగు బిల్లులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును రాష్ట్ర సర్పంచుల సంఘం కోరింది.
నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న 930పీ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించడం లేదు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ ఎన్హెచ్ పొడవు 234 కిలోమీటర్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గ
గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ప్రజాభవన్లో సమావేశం కానున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఏర్పాట్లను పరిశీలించ
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రా�
Telangana | రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రక