సీఎం రేవంత్రెడ్డి దివ్యాంగులపై చిన్నచూపు చూస్తున్నారని వికలాంగుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ ప్రభాకర్శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పలు పార్టీల మద్దతుతో దివ్యాంగులు ధర్నా
నిరుద్యోగలు మార్చ్లో భాగంగా టీజీపీఎస్ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఖండిచారు.
అధికార కాంగ్రెస్లోకి (Congress) వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరార�
ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర రాజధానిలో ఉంటూ పాలన సాగించాలి. సీఎం రేవంత్రెడ్డి అందుకు భిన్నంగా దేశ రాజధానిలో ఎక్కువగా కనిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ బిల్లులతోపాటు ఆరు నెలల గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై తమ మధ్య ఏకాభిప్రాయమే ఉన్నదని, మరి ఎందుకు ఆలస్యం అవుతున్నదో ఏఐసీసీ పెద్దలనే అడగాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, సమ్మె హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమై నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన సమస్యలపై ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా సీఎం రేవంత్రెడ్డి చర్చలు జరపాలని, వ్యక్తిగత సంబంధాలను పక్కనబెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని మాజీ మంత్రి
Telangana | రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం