అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న మహబూబ్నగర్ ప్రభు త్వ సూపర్ స్పెషాలిటీ దవాఖా న నిర్మాణ పనులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఆ ర్టీసీ బస్టాండ్ వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి విమర్శించారు.
Harish Rao | తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Ex Minister Koppula | తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ని�
Koppula Eshwar | వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టేందుకు కిషన్రెడ్డికి బొగ్గు మంత్రిత్వశాఖ పదవిని ప్రధాని మోదీ ఇచ్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లిలోని పార్టీ జిల్లా కార�
బురద కనిపిస్తే అందులో దిగకుండా ఏ దేశ వరాహమైనా నిగ్రహించుకోలేదు. ఆలోచన, ఆశయం, సంఘర్షణల ప్రేరణ నుంచి ప్రభావితమవ్వకుండా, ఉద్రేకాల ప్రోద్బలంతో బరితెగించే లక్షణాలు జంతుజాలానికే కాదు, మానవ సమూహంలో కూడా కొంతమం
ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణించిన రేవంత్రెడ్డి ఇప్పుడు సగటున నెలకు ఒకరిని సలహాదారుగా నియమిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సత్వరమే దివ్యాంగుల పింఛన్ల మొత్తాన్ని రూ.4016 నుంచి రూ.6016కు పెంచేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ఇంటి వద్ద ఓ దివ్యాంగుడు ప్లకార్డును ప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
ఒక పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్ పత్'్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు రాష్ర్టాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు.
నిరుద్యోగుల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. శనివారం నాటికి ఆయన ఆమరణ నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుక�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి చేసిన అధికారిక ప్రకటన హస్యాస్పదమని, తనకు చాలా బాధేసిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమన్వయకర్త భూక్య సంజీవ్నాయక్ తెలిపారు.