యూనివర్సిటీల సమస్యలపై విద్యార్థి సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి డిమాండ్ చేశారు. సో మవారం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఆయన మీడియాతో మాట్ల�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర�
దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవ
CM Revanth | రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ నెల 23లోపు యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమ
CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట�
Telangana | వంచనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ మరో దగాకు తెరలేపింది. నమ్మించి గొంతుకోయడంలో ముందుండే ఆ పార్టీ విద్యార్థి ఉద్యమ నేతలకు తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించింది. ఉద్యమంలో అగ్రభాగా�
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ (YS Jagan) నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో �
‘ఈ తెలంగాణకు ఏమైంది? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు సారా. కొందరి పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం’ అంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల కమాండ్ కంట్రో ల్ సెంటర్
రాష్ట్ర మంత్రులకు కొత్తగా ల్యాండ్ క్రూయిజర్ కార్లను ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ కేటాయించింది. ఒక్కొక్క మంత్రికి ఒక్కో కారు చొప్పున కేటాయించినట్టుగా తెలిసింది.
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్న వేళ.. సొంత పార్టీలో కుంపటి రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సొంత జిల్లా ఎమ్మెల్యేనే తిరుగుబావుటా ఎగురవేశారు. ‘ఇది ప్రజాపాలనా? రెడ్డి పాలనా..?
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ సర్వనాశనమవుతున్నదని, విద్యాశాఖ తనవద్దే ఉన్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి పాలనను పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పార్టీ ఫిరాయింపులకే పరిమితమయ్యారని బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు ఆరోపించారు. ఇతర పార్టీల ప్ర�
రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే, ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నది.