అమలు కాని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపులో తనకు అవకాశం దక్కకపోవడం, కొత్తగా వచ్చిన వారికి ప్రాధా
విపక్ష ఎమ్మెల్యేల చేరికలపై క్షేత్రస్థాయిలో సొంతపార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ (Congress) మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇన్నాళ్లు తాము పోరాడిన వారిని పార్టీలోకి ఎలా చేర్చ�
నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 (Group-2) పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. అయ�
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి,ముఖ్యమంత్రి, �
వలస పాలనలో అత్యంత నిర్లక్ష్యానికి గురై, అన్ని విధాలుగా ఛిద్రమైంది మన తెలంగాణ. అందుకే పోరాటం చేసినం. రాష్ట్రం సాధించుకున్నం. స్వరాష్ట్రం సిద్ధించిందన్న ఆనందం ఓవైపు ఉంటే..
కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారన�
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి.. పచ్చజెండా ఊపి వారం తిరక్కముందే విద్యుత్తు వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, ప్రభుత్వ సంస్థలు ఒకొకటిగా ప్రైవేట్పరం చే సేందుకు ర
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐవోసీ భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పక్కన ఉపము�
‘ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంటక పాలన. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తరా? తెల్లదొరల పాలనకన్నా దుర్మార�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.4,016 నుంచి రూ.6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.