ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను గవర్నర్కు వివరించారు.
సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 30 వేల పవర్లూంలు ఉండగా.. వాటిలో 15 వేల వరకు కాటన్ బట్టను ఉత్పత్తి చేస్తే, మిగతా 15 వేల పవర్లూంలు పాలిస్టర్ వస్ర్తాన్ని ఉత్పత్తి చేసేవి. కాటన్ బట్ట పరిశ్రమకు అనుబంధంగా 26 సైజింగ
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ నేత షేక్ అబ్దుల్లా సోహైల్ అన్నారు. నగరంలో ఇప్పటి వరకు 30 హత్యలు జరిగాయని, రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగాయని, పోలీసులు ఎలాంటి విచారణ చేయడం లేదని ఆరోపిం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకిషన్ సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
Chandrababu Naidu | తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఈ లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామన్నారు.
KS Sreenivasa Raju | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
August 15 | ఆగస్టు 15న ఖైదీల విడుదలకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్తో సీఎం రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు.
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాజకీయాలు మాని పని మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) హితవు పలికారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
Telangana Bandh | తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మండిప�
OU Students | నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఆర్ట్స్ కాలేజీ ముందు ధ�
MLA Vivekanand Goud | తెలంగాణ యువత మునుపెన్నడూ లేని విధంగా నేడు గంజాయి మత్తులో మునిగితేలుతూ వారి బంగారు భవిష్యత్ను అంధకారంలోని నెట్టేసుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ తెలిపారు. ఈ మేర�
రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన సదరం సర్టిఫికెట్ల జారీ ఎంత దారుణంగా ఉన్నదో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శ, వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం దక్షిణ తెలంగాణవారిదే ఆధిపత్యం కాగా, ఉత్తర తెలంగాణవారికి నా
విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలలను తెరిపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ నీటి మూటగానే మిగిలింది. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జీరో ఎన్రోల్మెంట్ ఉన్న వాటికి కేటాయించనేలేదు.