కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆ మేరకు అభివృద్ధి చెందిందని తెలిపారు.
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి వరంగ ల్, హనుమకొండ జిల్లాల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా 15న నిరుద్యోగులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపిగా �
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D. Srinivas) మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో కీల�
రాష్ట్రంలోని విద్యుత్తు పంపి ణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో ‘తెలంగాణ పవర్'ను పె�
కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో స్థానం లభిస్తుందని స్పష్�