ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు తన దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య
పదేండ్లుగా ప్రతిపక్షంలో మగ్గాం. లక్కీగా ఇన్నాళ్లకు అధికారం వచ్చింది. అధికారం పోతుందనే అవేశంలో ఎన్నో అంటుంటాం. మాట్లాడుకుందాం... ఢిల్లీకి రండి అంటే వెళ్లా. అక్కడ వారేమో సీఎంను కలువమన్నారు.
రాష్ట్రంలో రుణమాఫీ అర్హులను వెంటనే ప్రకటించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై వెంటనే విధివిధానాలు ప్రకటించాలని కోరారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Rythu Runamafi | రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని పేర్కొన్నార�
కేసీఆర్ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరడంతోపాటు ముఖ్యమంత్రిని కావాలనే తన కోరిక తీరిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తన ముందున్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనని అన్నారు. ఢిల్లీ పర్యటనలో
ఫిరాయింపులను ప్రోత్సహించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఒకవైపు సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాల రేగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు ‘కాలం చెల్లిన’ కారణాలు చెప్పి తమ పనులను సమర్థించుకోజూస�
రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్ర�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10 శాతం ఓట్లు దక్కించుకొనేదని చ�
సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక
విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.