విద్యాశాఖకు తానే మంత్రినని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మాట్లాడు తూ ఒక్క శాఖ కూడా ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులున్నారని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చివరకు మెత్తబడిపోయారు.
ఏటా జాబ్క్యాలెండర్తో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్నది. నిరుద్యోగభృతి ఇస్తమన్నది. గ్రూప్స్ పోస్టులు పెంచుతమన్నది.నిరుద్యోగుల జేఏసీ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేయించింది. అన్నితీర్లా వాడుక�
గురుకులంలో టీజీటీ పోస్టుకు ఎంపికైనట్టు ట్రిబ్ ప్రకటన.. ఫిబ్రవరిలో ఎల్బీస్టేడి యం వేదికగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదు గా అపాయింట్మెంట్ ఆర్డర్..! కానీ ఇప్పుడు పోస్టింగ్కు అనర్హురాలు అంటూ ఆమెను పక్క
పైచిత్రంలో ఇద్దరు బిడ్డలతో కలిసి ప్లకార్డులు తయారుచేస్తున్నది సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూడిద యోగి. ఇటీవల ట్రిబ్ ప్రకటించిన 1:2 జాబితాలో ఉన్నాడు. ప్రభుత్వం రిలింక్విష్మెంట్ విధానాన్ని అమల�
నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ప్రశ్నించారు.
పెండింగ్లో ఉన్న రెండువేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభ
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరర
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉత్తరాలు పంపినట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దండంరాజ్ రాంచందర్రా
రాజకీయాలే పరమావధి గా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవటం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.