కాంగ్రెస్లో కల్లోలం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్కుమార్ చేరికపై తీవ్ర నిరసన వెల్లువెత్తుతున్నది. నిన్నటి వరకు పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డిపై త�
హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మాడల్లో తెలంగాణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను కాంగ్రెస్ చేర్చుకోవడంపై కలత చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన కాంగ్రెస్ కిసాన్ సెల్ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్
ఈనెల 28న సీఎం రేవంత్రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు రానున్నట్లు తెలిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా పార్కును సందర్శిస్తారని, పార్క్లో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనపై పార�
CM Revanth | ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి
Rajnath Singh | హైదరాబాద్లో రహదారుల విస్తరణతో పాటు ఇతర అవసరాలకు రక్షణ భూములు 2500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని లోక్ సభ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వ�
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఫారసులకు కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్ వేస్తున్నదా? ఆయన వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా? ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా
‘కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్కు బ్రేకులు పడనున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 శాతానికి పెంచుతామన్న హామీకి మంగళం పాడబోతున్నదా?
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్క
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ కోతలు పెడుతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం అంటే కటింగ్ మాస్టరా?’ అంటూ ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా నిలదీశ
అందెవెళ్లి పెద్ద వాగు వద్ద వెం టనే అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతానని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని అందెవెళ్లి పెద్ద వాగు వద�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు సీఎం రేవంత్రెడ్డిని కోరాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించాయి.
సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే విశాల దృక్పథం ఉన్న నాయకుడిగా మారాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు.