ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విస్మరిస్తున్నారని, రూ. రెండు లక్షల రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన స�
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ విద్యార్థిలోకం మండిపడింది. పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎన్�
అవును.. తెలంగాణ ఉద్యమ దివిటీ తన్నీరు హరీశ్రావు. ఆయనపై రెండు రోజుల కిందట ‘అక్రమాలు, అబద్ధాలు కలిపితే హరీశ్రావు అవుతారు’.. అనే శీర్షికతో వ్యాసం అచ్చయింది. వ్యాసం ఆద్యంతం విధానపరమైన విమర్శలు కాకుండా వ్యక్త
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన న�
రైతుభరోసాకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన అన్నదాతలను నిరాశ పరిచింది. ఈసారి కూడా పెట్టుబడి సాయం విత్తన దశలో కాకుండా, కోతల దశలో వస్తుందేమోననే చర్చ మొదలైంది. జూన్లోనే వానకాలం పెట్టుబడి సాయం పం
2018 డిసెంబర్ 12- 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలకే ప్రభుత్వంపై 31వేల కోట్ల భారం.. 47 లక్షల మందికి లబ్ధి అందుకు నిధులెట్లా సమీకరిస్తామనేది మా పర్సనల్ ఇష్యూ ఇంకా వివరాలు కావాలంటే భట్టి విక్రమార్కను అడగండి రైతుభరోసాపై �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆయన కొడుకు భాస్కర్రెడ్డి శుక్రవారం కాంగ్రెస్లో చేరారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం ఇటిక్యల్పాడ్కు చెందిన ఆదివాసులు ఐదు దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటుండగా, అటవీ అధికారుల తీరుతో అభద్రత వెంటాడుతున్నది.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతుడు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కొనియాడారు.
మన బొగ్గు.. మన హకు అని, కాపా డి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బొగ్గు గనుల వేలంపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చే