రాజకీయ విలువలుంటే, దమ్ముంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చే�
Motkupalli Narsimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదిగల ఉనికి లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్�
కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై తొండ పడింది. కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై బల్లి పడింది. కరెంటు ఎందుకు పోయింది..? ట్రాన్స్ఫార్మర్పై పక్షి వాలింది. ఇవీ.. కరెంటు కోతలపై విద్యుత్తు �
రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రుణమాఫీ
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనను సీఎం స్
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం 30 ఏండ్లకు చేరుతున్న సందర్భంగా జూలై 7న వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహించనున్నట్టు సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు.
సమగ్ర కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం కొనియాడారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగి
టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే, మంత్రి పదవిని సైతం వదులుక
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విద్యుత్తు విషయంలో పాలకులు ఘోర తప్పిదాలు చేశారు. అనేక తప్పుడు విధానాలను అనుసరించి ప్రజాధనాన్ని ఇష్టారీతిన ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం ర�