రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నదని, పైపెచ్చు గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ ఎంపీ బాల్క సుమన�
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలో పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను కట్టబెట్టేందుకు కంకణం కట్టుకున్న మోదీ ప్రధాని పీఠం ఎక్కగానే దేశంలోని గనుల వేలానికి తెరలేపారు.
పేదపిల్లల కోసం రాష్ట్రంలో కేసీఆర్ బలోపేతం చేసిన గురుకులాలను ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు.
దేశంలో ఏ ప్రజాప్రతినిధి గానీ, సీఎంలు గానీ దేవుళ్లపై ప్రమాణం చేయలేదని, కేవలం రేవంత్రెడ్డి ఒక్కడే దేవుళ్లపై ఒట్లు పెట్టి వారిని కూడా మోసం చేశాడని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎద్దేవా చేశార�
మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రాచా
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్ వద్ద నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంల�
రాష్ట్రంలోని ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను అధునాతన సాంకేతిక కేంద్రాలు(ఏటీసీ)గా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగిందనడానికి రెండు రాష్ర్టాల �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పెన్షన్ పెంచాలని ఆలిండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరం (ఏఐడీఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా మాజీమంత్రి హరీశ్రావు ప్రజాసమస్యల గురించి మాట్లాడితే, ఆ అంశాలను పక్కదోవ పట్టించేలా మంత్రి శ్రీధర్బాబు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించ�
అమెరికాలో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు న్యూయార్క్తో పోల్చుకునేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఆసియా పసిఫిక్ సీఈవో మ్య