‘కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల జీవనాధారం.. ఈ ప్రాజెక్టుతో చెరువులు, కుంటలకు నీళ్లొచ్చాయి. భూగర్భజలాలు పెరిగి పుష్కలంగా పంటలు పండాయి. అనతికాలంలోనే వ్యవసాయం, ఇతర వృత్తుల జీవనోపాధులు ప
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి.. మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చర�
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన సంజయ్ కుమార్ను ఆదివారం సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
KTR | సీఎం అంటే కటింగ్ మాస్టరా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా..? సీఎం అనే పదానికి ఇదే సరికొత్�
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరక
సీఎం రేవంత్రెడ్డి కర్ర పెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఏనుగెళ్లింది.. తోక చిక్కింది.. అన్న చందాన భాషా పండితులు, పీఈటీల అప్గ్రేడేషన్పై గల కోర్టు కేసు ఇటీవలే కొలిక్కివచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం అయితే, ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ �
‘మందిది మంగళవారం.. మనది సోమవారం’ ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరితే గగ్గోలు పెడుతున్న ఆ పార్టీ పెద్దలు, మరికొన్ని రాష్ర్టాల్లో మాత్రం ఇతర పార్టీల ఎమ్�
అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండాపోయిందని ఎద్ద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసినా సంస్థ ప్రయోజనాలే తమకు ప్రాణసమానమని భావించి నాటి ప్రభుత్వం తట్టెడు మట్టిని కూడా తవ్వనీయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకర
ఈ ప్రశ్న పోచారం శ్రీనివాస్రెడ్డికి మాత్రమే కాదు... ఇప్పటికీ కేసీఆర్ను అనుమానపు దృక్కులతో చూస్తున్న కొందరు తెలంగాణ సమాజపు సభ్యులకు వేస్తున్నా. నిజానికి ఈ ప్రశ్న మనందరమూ వేసుకోవాలి.
‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు