హైడ్రాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం రేవంత్రెడ్డి ఉపయోగించొద్దని, పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
కర్ణాటక వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్రపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాల్మీకి సాంలో త
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్ల�
పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు.
Hydra | ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా(Hydra) పేరుతో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు �
2036లో హైదరాబాద్లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానిక
ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరి�
సీఎం రేవంత్ పేరిట ప్రభుత్వ భూమి ఉన్నట్టు 2009 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, 2023 అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదని ఎక్స్ వేదికగా భరత్ అనే నెటిజన్ పోస్టు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మళ్లీ పీఠముడి పడింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు కీలక మంత్రులు ఢిల్లీలో రెండు రోజులు మంత్రాంగం సాగించినా అధిష్ఠానం ఎటూ తేల్చకుండా వారిని తిప్పిపంపింది.
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రగతి, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి సర్కార్ను అతలాకుతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగంలోకి దిగ�
హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న రాజకీయ హైడ్రామాపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం కాంగ్రెస్లో కలకలం సృష్టించింది. గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్, బఫర్జో
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజలతో పాటు ప్రతిపక్షాల బాధ్యత. తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ప్రతిప�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్కు తరలిరావడం, అందునా ఒ�
నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. పేద రైతులు కావడంతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకుంటూ పంటలు పండిస్తున్నారు.