త ప్రభుత్వంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకుగాను కోట్ల రూపాయల ఖర్చుచేసి హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించిన కాంగ్రెస్, తమ ప్రభుత్వమే వారికి పరీక్ష నిర్వహించి, ఎంపిక చేసి నియమించుకున్నట్టుగ�
ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో
‘కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి.. నాది, నా తమ్ముడి ఇంటి నిర్మాణం హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఉంటే కూల్చుకోండి’ అంటూ ఓపెన్ సవాల్ చేసి.. ఇప్పుడు మౌనం వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివా�
హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందో? లేదో? గానీ వారి ఒత్తిడితో రేవంత్రెడ్డే జైలుకు వెళ్లే ప్రమాదం ఉన్నదని, రేవంత్రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడని, మధ్యలో ఆపేస్తే ఆ పులే తినేస్తుందన
అరకొర రుణమాఫీ చేసిన ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని నుంచి తప్పించుకునేందుకు, కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం తెలివిగా డైవర్షన్ పాలి‘ట్రిక్స్'ను ప్రయోగిస్తున్నది. ఇందులో భాగం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలో ఇద్దరు రైతులకే రుణమాఫీ అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 554 మంది రైతులకు రూ.2.55 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇద్దర�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)ను ఉచితంగా అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంతూరు సైదాపురంలో రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. మొత్తం 1,008 మంది రైతుల్లో దాదాపు 600 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. సర్కారు పెట్టిన అనేక కొర్రీలతోనే రుణమ
కాంగ్రెస్ ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రూనాయక్ సొంత తండాలో కేవలం 28 మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకుంటే.. మాఫీ అయ్యింది మాత్రం ఏడుగురికే. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డ�
2004 తర్వాత నియామకమైన వారిని సీపీఎస్ పరిధిలోకి చేర్చారు. వీరంతా సీపీఎస్ను రద్దుచేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే అంశంపై పలుమార్లు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులను కలిసినా ప�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు రాబోయే 10 -15 రోజుల్లో వైస్చాన్స్లర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.