తమను రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సమగ్ర శిక్షా ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ యాదగిరి, ప్రధాన క�
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న ‘పాలమూరు విశ్వవిద్యాలయం’ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ రేవంత్రెడ్డి ఈ ఏడా ద�
ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2008-డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు. ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
Narayana | శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. హైదరాబాద్లోని మగ్ధుమ్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
DSC 2008 | జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డీఎస్సీ 2008 బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరసనలు వద్దు.. వచ్చి కలవండి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ డీఎ�
హైదరాబాద్లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్
రాష్ట్ర బీసీ కమిషన్ గడువును పొడిగిస్తారా? లేక కొత్త కమిషన్ను ఏర్పాటు చేస్తారా? అన్నదానిపై బీసీ సంఘాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. కొత్త కమిషన్ ఏర్పాటు కంటే పాత కమిషన్ గడువు పొడిగింపుతోనే ఎక్కువ ప్
రుణమాఫీ కోసం లక్షలమంది రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అర్హులైన వారికి కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. ఒకవైపు ప్రభుత్వం అర్హులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొంటుండగా.. రుణమాఫీ కాని అర్హులు మా లోన్ ఎందుకు మాఫ�
భగవద్గీత బోధనానుసారమే చెరువులను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. కోకాపేటలో హరేకృష్ణ ఫౌండేషన్ 430 అడుగుల ఎత్తుతో నిర్మించతలపెట్టిన హెరిటేజ్ టవర్ పనులకు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస�
రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు.
జిల్లాలోని రై తులకు రుణమా ఫీ బాధలు తప్పడం లేదు. జిల్లాలోని రైతులకు అటు రుణమాఫీ కాకపోవడంతోపాటు ప్రభుత్వం వానకాలం పంటలు సాగుకు అందజేసే పెట్టుబడి సాయం అం దక రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది.