సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర�
ఉస్మాన్సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంపై ఆది నుంచి గందరగోళం కొనసాగుతుంది. జలమండలి రికార్డుల్లోనే 1792 అడుగుల ఎఫ్టీఎల్, 1790 అడుగుల ఎఫ్టీఎల్ ఉంది. ఈ మేరకు నిర్ధారణ మ్యాప్లు కూడా ఉన్నాయ
రాష్ట్ర ప్రభుత్వంలో పారదర్శకత లోపించింది. ప్రభుత్వాన్ని ఆర్టీఐ ద్వారా ఏ సమాచారం అడిగినా ‘లేదు’ అనే సమాధానం వస్తున్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాటికి కేటాయించిన నిధులపై కూడా సమాచారాన్ని దాచిపెడుతు
తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింద
నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటరు! అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు అనుమానాలు తలెత్తవు. అంతకుమించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) పు�
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో వెలుగు చూస్తున్న అక్రమాల వెనుక ఉన్నది ఎమ్మెల్సీ ఆశావహులేనని తెలిసింది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం గురుకుల ఉపాధ్యాయులను ఆగం పట్టించారన్న విమర్శలు వినిపిస్తున�
ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సరారు ప్రజారోగ్యాన్ని పాతరేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడం�
రాష్ట్ర కాంగ్రెస్కు నూతన సారథి, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో శుక్రవారం జోరుగా చర్చలు జరిగాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పార�
పశువైద్యశాలల్లో మందుల కొరత, 1962 పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం.. అయినా మూగజీవాల మౌనరోదనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
సమాజాభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కృషిచేసే మహనీయుల ప్రయత్నాలకు ఆటంకం కలిగించేవారు అడుగడుగునా ఉంటారు. వారిపై దుమ్మెత్తిపోసేవారూ ఉంటారు. ప్రపంచ చరిత్రను ఒకసారి పరికిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసి సీఎం రేవంత్రెడ్డ్డి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని, పాలన పక్కన పెట్టి వారానికి రెండు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, దేవుళ్లను మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రికే