సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిషరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహి
పంట రుణాలు మాఫీ కాని అన్నదాతలు తీవ్ర మదనపడుతున్నారు. అన్ని అర్హతలున్నా.. మాకు ఎందుకు మాఫీ వర్తించలేదని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తున్నారు. మండలంలోని నస్కల్ గ్రామంలో సుమారు వెయ్యి మందికి పైగానే రైతుల�
రేవంత్రెడ్డి సీఎం కావడం ప్రధాని మోదీ చాయిసేనని మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మోదీకి బీ టీమ్గా పనిచేస్తున్నదని, మోదీ దగ్గర రేవంత్కు ఉన్న ప్రాధాన్యత కిషన్�
రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగ అలైన్మెంట్లో మరిన్ని మార్పులను సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డి మాండ్ చేస్తూ సమగ్రశిక్షా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టా ర�
రెగ్యులర్తోపాటు మినిమం టైంసేల్ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు.
త మను రెగ్యుల్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉ ద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
MLA Koonamnne | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పులి మీద స్వారీ చేస్తున్నారు. చెరువుల(Ponds) ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamnne )�
ములుగు జిల్లా కేంద్రంలోని పాత ఎఫ్సీఐ గోదాంల వద్ద మంగళవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో అందించే యూరియా కోసం రైతులు ఎండలో క్యూ కట్టారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని దుకాణాలను మూసివేయడంతో జిరాక్స్ల కోసం రైత�
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. మంగ�
రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిలో వైద్యారోగ్య శాఖ విఫలమైందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరుపై సీ�
ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్లో ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఒక్కటి. సచివాలయంలో మంగళవా
విద్యాసంవత్సరం మధ్యలో విద్యాలయాల అక్రమ భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఇచ్చిన వార్నింగ్తోనే హైడ్రా తోకముడిచిందని సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగు�