CM Revanth Reddy | యాదగిరిగుట్ట(Yadagirigutta) అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలిచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు(Yadagirigutta Temple Board) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో టూరిజం(Tourism) అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండి. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy | )అన్నారు. స్పీడ్పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ�
భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్�
సాంకేతికంగా ఎంత ముందంజ వేసినప్పటికీ మనదింకా వ్యవసాయిక దేశమే. ప్రజలకు ఆహారాన్ని సమకూర్చడమే కాకుండా అత్యధిక ఉపాధి కల్పించేదీ వ్యవసాయమే. దాని చుట్టూరా అభివృద్ధి అల్లుకొని ఉంటుంది. అందుకే, అన్నదాతను నిలబె�
మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేనేండ్లయింది. పానం బాగలేక మేం దవాఖానల ఉంటే రాత్రికిరాత్రే వచ్చి మా ఇల్లు కూలగొట్టిండ్రు. మేమిద్దరం దివ్యాంగులం. అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నం. అది కూడా లేకుండ చేసిండ్�
అర్హతలున్నా రుణమాఫీ కాని రైతులు గర్జించారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ గురువారం జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో ధర్నాలు చేపట్టారు. కాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్వ
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.
‘రూ.50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్రెడ్డి. రైతులను మోసం చేసిన గజదొంగ. దేవుళ్లు, రైతులను మోసం చేసిన చరిత్ర. బ్లాక్మెయిలర్లకు బాడాబాబువు. రూ.50 లక్షలతో పట్టుబడ్డ దొంగవు.. నువ్వు నన్ను దొంగ అంటవా?’ అని సీఎం �
పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో చస్తుంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయే దుస్థిత
గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మొద్దునిద్రలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కే వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట ప్రజాసమస్యలను పక్�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమిస్తున్నారు. నెల రోజులుగా ప్రతిరోజూ కడా కార్యాలయంతోపాటు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల