‘సీఎం డౌన్డౌన్.. రేవంత్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలి.. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి.. పొంగులేటీ.
రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరదనీటిని రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోయాలని సీఎం రేవంత్రెడ్డి సాగునీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. నంది, గాయత్రి పంప్హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయ
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో అబద్దాలు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా పూర్తిస్థాయ�
Telangana Rains: బంగాళా ఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం.. 'అస్నా' తుఫాన్ (Asna Cyclone) కారణంగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోం
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స
కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కూడా నెలలుగా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య నలిగిపోతూనే ఉన్నది. సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కొత్త పేరు తెరమీదికి వస్తున్నది. ఈరోజు సాయంత్రం ప్రకటన వస్తుంది.. అంటూ ఎన్నో రోజు
సొంత పార్టీలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి టార్గెట్ అయ్యారా? సొంత ప్ర భుత్వంలోనే ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్ర యత్నాలు జరుగుతున్నాయా? రాజకీయంగా ఇరుకునపెట్టేలా, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా కొందర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు విమర్శలకు తావిస్తున్నది. వేములవాడ రాజన్న ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు హైదరాబాద్లోని స
‘జలయజ్ఞంలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టి, ప్రాజెక్టుల అంచనా విలువలను ఇష్టారీతిగా పెంచి ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే విధానాన్ని తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా సర్వే, డిజైన్ అడ్వ�
అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింద
మతిలేని పాలనలో బుల్డోజర్లే సమస్యలకు పరిష్కారమని నమ్మినప్పుడు ఇలాంటి దృశ్యాలే సాక్షాత్కరిస్తాయి అంటూ మహబూబ్నగర్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం కూల్చివేసిన వికలాంగుల ఇండ్ల చిత్రాలను ఉద్దేశించి బీఆర్ఎ�
‘పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కొడతారా? తక్కువ జాతి అంటూ కులదూషణలు చేస్తారా? ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే సీఎం ఏం చేస్తున్నారు?
‘డెకాయిట్' అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన కేసీఆ
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సీఎస్ శాంతికుమారితో మాట్లాడుతూ...రెవెన్యూ,మున్సిపల్, విద్యు త్తు, వై ద్యారోగ�