రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి వా�
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ వడ్డించిన విస్తరిలా ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చైనాకు ప్రత్యామ్నాయం భారత్ అయితే, భారత్కు ప్రత్యామ్నాయం తెలంగాణ అని చెప్పారు. ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం ఇచ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న సెలెక్షన్స్లో అవకతవకలపై భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ఆందోళనకు దిగారు. జిల్లాల నుంచి ప్లేయర్లకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ తనకు ఫి
రాష్ర్టానికి నలుగురు ఐపీఎస్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 2024 బ్యాచ్కు చెందిన 76 రెగ్యులర్ రిక్రూట్మెంట్ (ఆర్ఆర్)లో తెలంగాణకు కేవలం నలుగురు ఐపీఎస్లను మాత్రమే కేటాయించింది.
రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 20 ఏండ్లు వెనక్కి �
పోలీసులు మా బ్యాగ్, బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇప్పుడు ఎట్లా చదువుకోవాలో మాకు అర్థం కావడం లేదు’ అంటూ హైడ్రా దురాగతాలను వివరిస్తూ అభం శుభం తెలియని చిన్నారి కన్నీటి పర్యంతమై
పంట రుణమాఫీ చేస్తానని మాటిచ్చి తప్పిన సీఎం రేవంత్రెడ్డికి రైతులందరూ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బీఆర్ఎస్ రాష�
తెలంగాణ భ వన నిర్మాణం, ఇతర నిర్మాణ కార్మికుల బో ర్డు అమలు చేస్తున్న పథకాలను సంక్షేమ బో ర్డు ద్వారా కాకుండా ప్రైవేట్ పరం చేయడానికి వేస్తున్న టెండర్లను రద్దు చేయకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని సీఐట�
Balka Suman | సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) రూ.400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్(N Convention) కూలగొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) సంచలన ఆరోపణలు చేశారు.
‘ఒక్క సంవత్సరం మేం కడుపుకట్టుకుని పని చేస్తే.. రైతులకు చెల్లించాల్సిన 40 వేల కోట్ల రుణాలను ఎడుమ చేత్తో చెల్లిస్తాను..’ ఇదీ ఓ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 9 నెలలు కావస్త