రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు హాట్ టాపిక్గా మారింది. తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని, తాము సిఫార్సు చేసినా చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావడం లేదని క్యాబినెట్ సమావేశంలో మంత్
ఐహెచ్పీ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డంపెట్టుకుని రేవంత్రెడ్డి, సృజన్రెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. 2 కోట్ల సృజన్రెడ్డి కంపెనీ రూ. 1000 కోట్ల పనులు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పీ రూ. 200 �
‘వరద పోయినా ఇంకా బాధితుల కన్నీళ్లు పారాలని ప్రభుత్వం చూస్తున్నదా? రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా నిర్లక్ష్యం వీడి వరద బాధితులకు తగిన సాయం చేయాలి’ అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
సింగరేణి కార్మికులకు 33 శాతం బోనస్ ఇచ్చామని సీఎం రేవంత్రెడ్డి సర్కారు బోగస్ మాటలు చెప్పిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో సీఎం కోత విధించారని వి
నూతనంగా ఏర్పాటుచేయనున్న స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభ
వరల్డ్ బ్యాంకు సౌత్ ఏసియన్ వైస్ చైర్మన్ మార్టిన్ రైజర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసింది. గత నెలలో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా వరల్ట�
1924 డిసెంబర్ 26-28 తేదీల్లో బెల్గాంలో (ఇప్పటి బెళగావి, కర్ణాటక) జరిగిన 39వ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ ఆ సందర్భంగా ఓ సందేశమిచ్చారు. ‘మనకు అతి త్వరలో స్వాతంత్య్రం రాబోతున్నద
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. పాలనాపగ్గాలు చేపట్టి 10 నెలలు దాటినా దీనిపై ఎందుకు ద
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానాని
అమృత్ పథకంలో సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినట్టు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ అమృత్ పథకం కింద రూ. 8,888 కోట్ల అ�
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను న�
Ration Cards | కొత్త రేషన్కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
Kaleshwaram | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాం గ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయిందని, ఇందుకు గోదావరి జలాలలతో నిండిన మల్లన్నసాగర్ రిజర్వాయరే �