సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. విద్యార్థుల్లో రక్తహీనతను రూపుమాపడం, పోషకాహా�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చొద్దని సీపీఎం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని చూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొం�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మెలికలు తిరుగుతూనే ఉన్నది. మ్యాపుల్లో లేకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ‘గుర్తులు’ వెలుస్తున్నాయి. తాజాగా చౌటుప్పల్ పరిధిలో నుంచి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడె
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కచ్చితంగా జనాభాను లెకించాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎకడి నుంచి అయినా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తొమ్మిది నెలల్లో ఒక రోజు క�
తెలంగాణ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప�
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా సీఎం సహాయనిధికి రూ. కోటి అందజేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం లో �
దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎలాంటి షరతులు లేకుండా సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ
ఇటీవల మున్నేరు పొంగిన కారణంగా ఖమ్మంలో వేలాదిమంది నిరాశ్రుయులయ్యారు. కేవలం కట్టుబట్టలతో బయటికెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ వరద బాధితులంతా నేటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని ఆదుకున�
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్�
అమృత్ టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో వ
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంచావతారాలు చెలరేగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సాక్షాత్తూ రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో భారీ ఎత్తున పేరుకు
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం డిజైన్ల తయారీలో ప్రభుత్వ వైఖరి ఆది నుంచి సందేహాలకు తావిస్తున్నది. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రూపకల్పన ముఖ్యమంత్రితోపాటు ఆయన ఎంపికచేసుకున్న కొద్దిమంది సలహాదారులు, కన్సల్టె�