Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్
ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నా
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తమ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మాసిటీని రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి, �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.
రాష్ట్రంలో రేషన్ పంపిణీతోపాటు ఆరోగ్య తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం అన్ని కుటుంబాలకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నది. �
కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో రాష్ట్రంలోనూ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను(టాస్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రూప్-1 అధికారుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో ఐఏఎస్ల కొర�
విజయ పాల రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు సర్కార్ సిద్ధమవుతున్నదా? రైతులకు చెల్లించే ధరలో కోత పెట్టబోతున్నదా? ఎక్కువ ధర ఇవ్వడం వల్లే డెయిరీకి నష్టాలొస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నదా? ఈ ప్రశ్నలక�
ఇటీవల వచ్చిన వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. వరద బాధితులు, రైతులకు రూ. 10 వేల చొప్పున ఇస్తామన్న పరిహారాన్ని ఇప్పటి వరకు కాంగ్ర
బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశా