కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. చిట్టినాయుడు సుభాషితాలు బాగున్నాయంటూ ఎద�
‘నిజాం సంస్థానాన్ని దేశంలో కలిపిన రోజును విలీన దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విలీన దినోత్సవంగానే నిర్వహించాలి..’ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్రెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో ‘ఉత్త(మ్)మ’ నిర్ణయాల పేరుతో కౌంటర్ చెక్ పాలిటిక్స్ను అధిష్ఠానం అమలుచేస్తున్నదా? కొంతకాలంగా కాంగ్రెస్లో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇటువంటి అభిప్రాయమే కలిగ�
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా గాంధీల కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒలకబోసిన ప్రేమను చూసి కాంగ్రెస్వాదులు ముక్కున వేలేసుకుంటున్నారు.
సీఎం రేవంత్రెడ్డిపై ఆయన క్యాబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారంటూ గాంధీభవన్లో చర్చ జోరందుకున్నది. తమను మంత్రులుగా పరిగణించడం లేదంటూ సన్నిహితుల వద్ద వారు గోడు వెళ్లబోసుకుంటున్నట్టు చెప్తున్నారు.
‘రాజీవ్గాంధీ విగ్రహాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం. లక్షల మంది రాజీవ్గాంధీ అభిమానుల మధ్య విగ్రహావిష్కరణ జరుగుతుంది’.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సచివాలయం ముందు రాజీవ్గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన�
కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్ను మన దేశానికి పరిచయం చేసింది ఆయనే అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘన
అబద్ధాల సీఎం అశోక్నగర్కు రా.. నేనే 65 వేల ఉద్యోగాలిచ్చానని అశోక్నగర్లో చెప్పు.. అని ఓ నిరుద్యోగి సోమవారం ఎక్స్ వేదికలో సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరాడు. 65 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని చెప్పుకుంటున్
ఈ సమస్య మేకల నరేశ్ ఒక్కడిదే కాదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మందికి గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి పేరిట ఉచిత కరంటు, రూ.500కే వంట గ్యాస్, ప్రతి మహిళకు రూ
సచివాలయం, తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్గాంధీ విగ్రహం పెట్టటంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డా�
తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే.. ఢిల్లీ బాస్లు, సోనియా మెప్పు పొందాలనే ఆతృత రేవంత్రెడ్డిలో కనిపిస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశ�
2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన ప్రైవేట్ డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని.. పలువురు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ..
సీఎం రేవంత్రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కొం తకాలంగా బహిరంగ సభల్లో, ప్రెస్మీట్లలో, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలపై అసభ్యపదజాలంతో మాట్లాడడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల బీఆర్ఎస్ యు �
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు, హామీల అమలుపై నిలదీస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని, అందుకే తన ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.