కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు ఆరేలా కనిపించడంలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డిలకు నామినేటెడ్ పోస్టులపై పార్�
బీజేపీ కుట్రలో భాగంగానే ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభు త్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
నర్సంపేటలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా వైద్యశాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి రావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు.
ఈ నెల 5వ తేదీన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ క్రమంలో ఆదివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో కృష�
సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా, తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
CM Revanth Reddy | రాష్ట్ర సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరి�
CM Revanth Reddy | జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుందని, దౌర్జన్యంతో కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ �
హైదరాబాద్లో భూములను తాకట్టు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఐటీ పరిశ్రమకు కేటాయించిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంప�
ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా నీతిమాలిన రాజయం ఎందుకు చేస�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నది. ప్రాజెక్టులోని ఒక ప్యాకేజీ పనులను మేఘా కంపెనీకి, మరో ప్యాకేజ
దక్షిణాది రాష్ర్టాలు అంటే కేంద్రానికి, జాతీయ పార్టీలకు చిన్నచూపు అని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీ, కేరళ, తమిళనాడు పోటీపడి అభివృద్ధి చెందటం కూడా ఓ విధంగా నష్టం కలిగిస్తున్నదని తెలి�
ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి కోరారు. శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పా