తక్షణమే కులగణన షె డ్యూల్ విధివిధానాలను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంట�
ఒక్కసారి కూడా మంత్రి కాకుండా కేవలం నాలుగేండ్లలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్రెడ్డి అదృష్టవంతుడని, ఇది నేనిప్పటి వరకు చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. బీసీల
వ్యాధుల కాలం.. పరిసరాల పరిశుభ్రతే ప్రధానం అంటున్న ప్ర భుత్వం.. సర్కారు బడులను మాత్రం పట్టించుకోవడం లే దు. దీంతో పారిశుధ్యం పడకేసింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడంతో పాఠశాల ప్రాంగ
ఒకే ఒక్క కలంపోటుతో పెద్ద అంబర్పేట, కుత్బుల్లాపూర్, నాగారం, తూంకుంట, తుకుగూడ, నార్సింగి, శంషాబాద్, మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్, తెల్లాపూర్ తదితర మున్సిపాలిటీల�
ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ పౌర సమాజంపై ఉక్కుపాదం మోపుతున్నది. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం, హక్కులను కాలరాస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్పై విష�
తెలంగాణ మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) ఈ నెల 20న జరుగనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వ సాయంపై చ�
హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైడ్రా అని హైడ్రామాలు చేశారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరి�
‘నేను తప్పులు చేస్తూ వెళ్తా.. మీరు చూస్తూ నోరు మూసుకోవాలి’ అన్న చందంగా ఉంది తెలంగాణలో నేటి పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటానికి అడుగడుగు�
గ్రేటర్ హైదరాబాద్ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ విభాగపు అధికారులు ఇండ�
తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరో 500 కోట్ల రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ నెల 17న మరో రూ.500 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కసరత్తు మొ దలుపెట్టింది.
హైదరాబాద్ మహానగరం.. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు ఉలిక్కిపడతాయి. ఇప్పుడే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం ఈ మినీ భారతంలో చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఇతర ప్రాంతాల్లోని కోట�