బీఆర్ఎస్ నేతలు అంటే సీఎం రేవంత్రెడ్డికి ఎందుకు అంత వణుకు, రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులను పోలీసులు ఎకడికకడ హౌస్ అరెస్ట్లు చేయడం, అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడ
సీఎం రేవంత్రెడ్డి ప్రమేయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశార
సీఎం రేవంత్రెడ్డి తన పాలనలో అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ పాలనే సాగడం లేదని, కనీసం రాజ్యంగం ఎప్పుడైనా ఆయన చద�
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.10,032 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నదని చెప్పారు.
అడుగడుగునా నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలపై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి ఘటన, మాజీ మంత్రి హరీశ్రావు అక్రమ అరెస్టు నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపే�
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన’ దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని డీజీపీ జితేందర్ ఉద్ఘాటించారు. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో �
దేశ విదేశాల్లోని నిరుపేదలకు విద్య, వైద్యసేవలు అందిస్తున్న ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' తెలంగాణలోనూ తన సేవలను అందిస్తున్నది. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం
రాష్ట్ర రాజధానిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూండా గిరికి నిరసనగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి మద్దతుగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సన్నద్ధమైన బీఆర్ఎస్ నాయకుల�
CM Revanth Reddy | టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని అధికారులనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. మున్సిపల్
NRI | రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తుం దని ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజు లుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ �
సీఎం రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని, అక్రమంగా నిర్బంధిస�