కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్టు తయారైంది. క్యాబినెట్ విస్తరణ నేడో రేపో అంటూ ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూనే ఉన్నది.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శి�
కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హైడ్రా పేరిట హైడ్రామా కొనసాగిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, పేదలకు సంక
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మం డలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ ప్రాంతంలోకి ఫార్మా రావద్దంటూ మహిళలు గురువారం పోలేపల్లిలో�
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా అని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఎటు పోతున్నదని ఆవేదన వ్యక్�
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నా
కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలి�
Revanth Reddy | మీడియా గురించి, విలువల గురించి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాక దాదాపు 15 ఏండ్ల కిందట రేవంత్రెడ్డి సమక్షంలోనే జరిగిన ఒక చర్చ గుర్తుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పుడు టీడీపీ ప్రతిపక్ష�
HYDRAA | అక్కా.. అమ్మ ఎందుకు ఏడుస్తుంది? మన ఇండ్లు ప్రభుత్వం ఎందుకు కూలగొట్టింది? ఎక్కడైనా ప్రభుత్వం పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తుంది కదా? మరి ఇక్కడ ఎందుకు కూలగొట్టింది? మనం పేదోళ్లం కాదా? లేదా ఇప్పుడున్న సర్కార్
ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న దుబాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమార్ ప్రాపర్టీస్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రాష్ర్టానికి ఆహ్వాన�
రూపాయి రూపాయి జమ చేసుకుని అమాయకులు ఇండ్లు కట్టుకుంటే.. పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొని వెళ్లి ఉన్నపళంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉన్నదా? వాళ్లేమైనా దేశద్రోహం చేసిండ్రా? అక్రమమైతే చట్టపరంగా క్రమబద్ధీకరిం�
చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసి
రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు. కేసీఆర్ హయాంలో విశ్వనగరంగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా దెబ్బతిన్నది. రియల్ఎస్టేట్ రంగం సర్వనాశనమైంది.
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనితీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నది.