బతుకమ్మ సంబురం ఆ ప్రాంతాల్లో బోసిపోయింది. పండుగ కళ తప్పింది. ఎవరినీ కదిలించినా.. కన్నీటి సమాధానమే. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తమ బతుకులు రోడ్డున పడే దుస్థితి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ స
ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తు న్న ఎమ్మార్పీఎస్ న�
జనాభా ఆధారంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నియామకాలు చేపట్టాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీంతీర్పు అనంతరం అన్ని నియామక నోటిఫికేషన్లలో �
కొడంగల్లో రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం అయినాక మమ్మల్ని నాశనం చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా బాధిత రైతులకు అండగా మా
పంట నష్టం పరిహారంలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ శాఖ భారీగా కుదించింది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మీద విశ్వాసం కోల్పోయిన రైతు ల్లో రైతుబంధు, రైతు బీమా, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పం టల కొనుగోళ్లు వంటి పథకాలు, కార్యక్రమాలతో కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారు.
ప్రభుత్వం మూసీ నివాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో మూసీ వెంట తమ రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇండ్లకు అధికారులు రెడ్ మార్క్ వేశారు. ప్రస్తుతానికి కూల్చివేతల ప్రక్రియకు విరామం ఇచ్చ�
Runa Mafi | ‘నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డికి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ �
Musi | దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ పక్కలో బల్లెంలా పాకిస్థాన్ మారింది. సరిహద్దు కయ్యాలతో డ్రాగన్ దేశం చైనా తరుచూ భారత్పై తన విషాన్ని చిమ్ముతున్నది. దేశ అస్తిత్వానికే ముప్పుగా మారిన ఈ రెండు దేశాలతో సీఎ�
Musi | చంద్రబాబు హయాంలో పురుడుపోసుకున్న మూసీ సుందరీకరణను ఎవరు అడ్డుపడినా పూర్తి చేస్తామని రేవంత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు బాబు తర్వాత వైఎస్.. రోశయ్య.. కిరణ్కుమారెడ్డి.. కేసీఆర్ ఇలా ప్�
ఎస్సీ వర్గీకరణను అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి మాదిగల వ్యతిరేకిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా టీచర్ పోస్టులను ప్రభుత్వం ఎలా �
సీఎం రేవంత్రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని పోలీసులకు మాజీ మం త్రి జోగు రామన్న ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం లో పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ తన గు ప్పిట్లో పెట్టుకొని నియంతపాలన సా�