రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటే రైతుల అకౌంట్లలో బోనస్ వేయాలని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి తాను సీఎం అనే విషయాన్ని మరచిపోయాడని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాననుకొని ప్రవర్తిస్తూ చౌకబారు మాటలకు రోల్మోడల్గా మారాడని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. కురవిలోని భద్ర�
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరద నష్టం కింద రూ.11,713.49 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని, మెట్రోరైలు రెండో ద�
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుందరీకరణ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
రైతులు, ప్రజలను మభ్యపెట్టి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇక్క డి రైతుల నోట్లో మట్టికొట్టేలా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న�
జీహెచ్ఎంసీలో తన మార్క్ పాలన కోసం ఓ అధికారి తాపత్రయ పడుతుంటే, అదే గ్రేటర్ విషయంలో తన పెత్తనం కోసం మరో అధికారి చూపుతున్న అత్యుత్సాహం ఆ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్కు దారితీసింది.
రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకొంటూ వస్తున్న సీఎం రేవంత్రెడ్డి, ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకొన్నారు.
‘మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు’ అని తెగేసి చెప్తున్నారు మూసీ బాధితులు. చైతన్యపురిలోని సత్యనగర్, మారుతీనగర్, వినాయక్నగర్, ఫణిగిరికాలనీ.. ఇలా తొమ్మిది కాలనీల్లో అందరి నోటా ఇదే మాట.
‘రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
మూసీ సుందరీకరణ కోసం అక్రమనిర్మాణాల పేరిట పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ్రయులుగా మారుస్తుంటే.. ఆ భూములను స్వాధీనం చేసుకునే వరకు పనులు మొదలుపెట్టకూడదనే యోచనలో అధికారులు ఉన్నారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షన్నర కోట్ల బడ్జెట్లో మతలబేం టో తెలిసేదాకా ప్రతిఘటన తప్పదని, ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం పెట్టాలని, వచ్చేందుకు తాము సిద్ధమ ని సీఎం రేవంత్రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల �
రాజకీయ నాయకులు అబద్ధాలాడుతుంటారని, వ్యాపారవేత్తలు నాలుక మడతవేస్తుంటారని జనబాహుళ్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్ధాలు వెలువడటం పరిశీలకులను విస్మయపరుస్తున
ఎప్పుడో గత డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని బీరాలు పలికి.. ఆ తర్వాత కనిపించిన దేవుళ్లందరి మీదా ఒట్టేసి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని పదేపదే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటల్లోని డొల్లతనాన్న�