సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్కజడ్సన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆయనను ఇకపై మూసీరెడ్డిగా పిలవాలని పేర్కొన్నార�
తెలంగాణ ప్రజలపాలిట అసలు కొరివి దయ్యం సీఎం రేవంత్రెడ్డేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్నివర్గాల పాలిట బూతంలా మారారని విమర్శించారు.
తెలంగాణ అంటే మనకు మొదట యాదికొచ్చేది బతుకమ్మ పండుగే. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమం దాక ‘బతుకమ్మ’ వేదికగా ఆటపాటలతో మ�
IAS Officers | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీ కేడర్కు కేటాయించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలన�
సామాన్యులు, సంపన్నులకే కాదు; చివరికి దేవుళ్లకూ రేవంత్ సర్కారు నుంచి తిప్పలు తప్పడం లేదు. దేవుడి సొమ్ముపై మరో 7% పన్ను విధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5% ఉన్న కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ�
వారంతా కొత్త టీచర్లు! భావితరాలకు బంగారు బాటలు వేయాల్సిన వారు! వారి ముందు నాలుగు మంచి మాటలు చెప్తే గుర్తుంచుకుంటారు! వీలైతే జీవితాంతం ఆచరిస్తారు! అలాంటి వారి ముందు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి. �
హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలో కలకలం సృష్టిస్తే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్క ప్రెస్మీట్తో ఏకంగా చిచ్చు పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో ఇంజినీర్ కంటే మేస్త్రీయే ఎక్కువ సంపాదిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ‘రాష్ట్రంలో రూ.15 వేలకు ఇంజినీర్ దొరుకుతున్నడు.. కానీ, 60 వేలకు కూడా మేస్త్రీ దొరకని పరిస్థితులున్నయ్' అని ఆయన వ�
హైదరాబాద్లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అప్రజాస్వామికం, అత్యంత దారుణమని తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు.
మూసీ సుందరీకరణ కోసం విదేశాల్లో అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. 19న దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకొని ‘హె�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్�