మహారాష్ట్ర కాంగ్రెస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుబులు పట్టుకున్నది. తెలంగాణ దుష్పరిపాలనా ప్రభావం తమపై పడుతుందనే ఆందోళన అక్కడి కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది.
షాద్నగర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూ స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పనులపై మాత్రం పెదవి విప్పలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి సారిగా షాద్నగర్ నియోజకవర్గ�
స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చే స్తాం.. ఒలింపిక్స్లో మెడల్స్ సాధించడమే లక్ష్యంగా చర్యలు చేపడతాం.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.. అంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలన్నీ ఉత్త ప్రగల్భాలేనని తేలిపో�
సమయం లేదు. సందర్భం అసలే లేదు. ఉచితానుచితాల ప్రసక్తే లేదు. అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అనేది పట్టదు. పిడుగుకి, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలి.
సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
CM Revanth reddy | దసరా(Dasra )పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి (CM Revanth reddy )శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా
బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రా�
దామగుండం అటవీప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై నెలల తరబడిగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఈ అటవీ ప్రాంతంలో కేంద్రం ఏర్పాట�
ఎక్కడో సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మూసీ రివర్ఫ్రంట్ మాస్టర్ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను ఈ సంస్థకు అప్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. రూ. 2 లక్షల లోపు రుణాలన్నింటినీ చెల్లించేశామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులంతా ప్రతి వేదికపైనా చెప్తున్నారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్రెడ్డిపై తమ ఆక్రోశాన్ని బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ‘కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. గూడు కూల్చింది ఉయ్యాలో...’ అంటూ సీఎం రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా మూసీ ప
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే తాము ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మాజీ
పేద, మధ్యతరగతి వాళ్లు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గురించి తెలియక డబ్బులు పెట్టి ఇండ్లు కట్టుకొని, వాటికి పన్నులు కడుతుంటే.. ఆ పేదల ఇండ్లను కూల్చడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవద్దని లోక్సత్తా పార్