ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే తమతో తలపడాలని, తమ మీద కోపంతో పేదలను కష్టపెట్టవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ (ఆర్ఎస్) బ్రదర్స్ బంధం ఫెవికాల్ బంధంలా మరింత గట్టిగా మారిందని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానందగౌడ్ విమర్శించారు.
కేటీఆర్, హరీశ్రావు తమ మీద విమర్శలు కాదు.. దండయాత్ర చేస్తున్నా.. బడా నేతలంతా మాకెందుకులే, మమ్మల్ని కాదు కదా అన్నట్టు సైలెంట్గా ఉంటున్నారని సీఎం రేవంత్రెడ్డి వాపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కొడంగల్ సెగ్మెంట్ను సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అన్నీ తానై శాసిస్తున్నారని, ఏ హోదాతో అతనికి కలెక్టర్, అధికారులు స్వాగతం పలుకుతున్నారని లంబాడా హక్కుల పరిరక్షణ సమితి (ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షు
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కరస్పాండెంట్లు, లెక్చరర్లు మరోసారి రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఏండ్లుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు రావాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంతో పోర�
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ,రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సర్వ
Maoists | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గంలో చేస్తున్న భూదాహానికి వ్యతిరేకంగా మావోయిస్టులు(Maoists )తీవ్
KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు జైలుకు వెళ్లానని, నేడు రాష్ట్ర ప్రజల కోసం వందసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
మూడు రోజుల పాటు అదో నిషేధిత ప్రాంతం. ఆ ప్రాంత దరిదాపుల్లోకి వెళ్లకుండా పోలీసుల నిర్బంధ ఆంక్షలు. అలాంటి ప్రాంతానికి ఓ వ్యక్తి మందీ మార్బలంతో వెళ్లారు. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయన వచ్చారంటే �
కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మా�