అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలేమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్�
Lagacherla | చావడానికైనా సిద్ధం కానీ మా భూములు ఇచ్చేది లేదని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ దమనకాండను కమిషన్ �
Secretariat | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాయలంలో వాస్తు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుమూడు విడతలుగా వాస్తు మార్పులు చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో తాజాగా మరోసారి మార్పులు చేస�
Lagcherla | లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది.
Revanth Reddy | దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపరుడైన అదానీకి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. అదానీ ఇచ్చే పైసలతోనే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతు�
క్షేత్రస్థాయిలో అన్ని పనులకూ అంగన్వాడీ టీచర్ల సేవలను వినియోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి రెక్కల కష్టానికి మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదు. మురిపిస్తూ మూడు నెలలు మాత్రమే ఉన్నతీకరణ వేతనాలను అ�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటంబ సర్వేకు సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు తమ వివరా లు ఇవ్వనేలేదనే అంశం చర్చీనీయాంశం గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు అసలు �
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే నత్తనడకన కొనసాగుతున్నది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నా.. ఇంకా సగం ఇండ్ల సర్వే కూడా పూర్తికాలేదు. మరోవైపు అరకొరగానే వివరాలు నమోదు చేయాల్సి వస్తున్నదని
ఇండ్లు కూ ల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర భుత్వం పేదలపై యుద్ధం ప్రకటించి ఇండ్లు కూల్చుతున్నదని ఆరోపి�
Kodangal | వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్న అ�
ఏపీ ప్రభుత్వం 450 టీఎంసీలను తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తున్నదని... ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారారని ఎద్దేవా చ�
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు (72) మృతిచెందారు. కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఈ నెల 14న హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు.
పేదల ఇండ్లను కూల్చే సీఎంగా రేవంత్రెడ్డి పేరు తెచ్చుకున్నారని, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను నడిరోడ్డున పడేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చి పనులు చేసే ప్రభుత్వానికి తగిన బుద్ధ�