లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం మొదలైందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. కేవలం ఉచిత హామీలతోనే అధికారంలోకి రావడం, పాలన ప్రారంభించిన 11 నెలలైనా హామీల అ�
లగచర్ల ఘటన, గిరిజన రైతుల సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈ నెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహా ధర్నా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు.
హనుమకొండలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రానికి కొంతమంది కవులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఓరుగల్లుకు చెందిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రామాచంద్రమౌళికి ఎలాం�
వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశార�
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇంతవరకు 40% మందికే రుణమాఫీ చేశారని, మిగతా వారిని నిండా ముంచారని తెలంగాణ రైతుకూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పట్ల�
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరోసారి సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నారు. మంగళవారం వరంగల్లో నిర్వహించిన ‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ కార్యక్రమానికి దొంతి మాధవరెడ్డి వరం�
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి..? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా సరిహద్దుల్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar) డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.