లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం కొడంగల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు పట్నం నరేందర్రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప�
సీఎం రేవంత్ పాల్గొన్న వేములవాడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభ వెలవెలబోయింది. గుడిచెరువులో నిర్వహించిన సభకు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించాయి. రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో వరంగల్లో నిర్వహించిన సభ పూర్తిగా వంచన సభ అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు�
రేవంత్రెడ్డి తెలంగాణకు కాలకేయుడిలా మారారని, బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
రేవంత్రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, ప్రజలకిచ్చిన హామీల అమ�
ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైలుకెళ్లిన రేవంత్రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా అన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారని, ప్రత్యేక రాష్ట్రమే రాకపోతే రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వరంగల్ సభలో ఆసాంతం కేసీ�
రైతు డిక్లరేషన్ అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని వరంగల్లో సభ నిర్వహించారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్
మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ ఆడబిడ్డల పేరిట సభలు నిర్వహించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ సభలో రేవంత్రెడ్డి మాట్లాడిన తీరు పశువుల కాపరి కంటే ఘోరంగా ఉందని, ఆయన ఓ రోత ముఖ్యమంత్రి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
టోడ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై హనుమకొండ లో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వే