Tammineni | రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. నేడు అధికారం చేపట్టాక మాట మార్చాడని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammine
Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గిరిజనుల వ్యతిరేకి అని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod), తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం మహబూబాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సర్కారు స్కూళ్లల్లోని పదో తరగతి విద్యార్థులను రేవంత్రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసింది. స్పెషల్క్లాసులని హడావుడి చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కడుపుమాడ్చుతున్నది.
వేములవాడ రాజన్న సాక్షిగా బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అనేక అసత్యాలు మాట్లాడి సెల్ఫ్గోల్ చేసుకున్నారు. కండ్లెదుట కనిపించే నిజాలను, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను జీరోగా చూపించే ప్�
ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి భూసేకరణ చేయాలి. ఏయే సర్వేనంబర్లలో ఏర్పాటు చేస్తున్నారో రికార్డులు రూపొందించాలి. కనీసం ముసాయిదా మాస్టర్ప్లాన్ అయినా తయారు చేయాలి.
‘ఫార్మా విలేజ్ల కోసం 1100 ఎకరాలు సేకరిస్తుంటే మీకెందుకు కడుపుమంట?’ అంటూ వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అయితే, సీఎం చెప్తున్నదాంట్లో ఎంతమాత్రమూ నిజం లేదు. ‘సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో
లగచర్లలో పోలీసుల దమనకాండ జాతీయస్థాయికి చేరడం, ప్రభుత్వ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం రేవంత్రెడ్డి తొలిసారి పెదవి విప్పారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 పేరిట బుధవా రం వేములవాడ�
వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోమారు రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేటీఆర్, హరీశ్రావు అడ్డ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో కలెక్టర్పై దాడి నెపంతో నవంబర్ 11 అర్ధరాత్రి పోలీసులు సృష్టించిన అరాచకం నిజమేనని ప్రజాస్వామ్య హకుల పరిరక్ష
‘కేసీఆర్ కల్పవృక్షమైతే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలుపుమొక్క అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది? రేవంత్ నోటికి వచ్చేవి ఒట్లు లేకుంటే తిట్లు’ అని ఎద్దేవాచేశారు
సీఎం రేవంత్ రెడ్డి తిట్ల పురాణానికి బ్రాండ్ అంబాసిడర్ అని, ప్రజలు చీదరించుకునేలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎద్దేవా చే�
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట బుధవారం వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. గుడిచెరువులో ఏర్పాటు చేసిన ఈ సభకు మహిళలను పెద్దసంఖ్యలో తరలించారు. సీఎం రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, మధ్
లగచర్ల ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆ తండావాసులకు తోడునీడగా కొనసాగుతున్నది. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వని గిరిజనుల పట్ల రేవంత్రెడ్డి సర్కార్ సృష్టించిన భయానక వాతావరణం దేశం దృష్�