ప్రాజెక్టుల పనుల్లో అవినీతికి పాల్పడుతున్న మేఘా సంస్థను వెంటనే సీజ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మీ
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ జిల్లా గోపన్పల్లి శివారులోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను పెట్టి నిరసన �
‘మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా తిరిగి కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు. కాంగ్రెస్ నేతల ప్రగల్భాలు చూసిన కేసీఆర్ ప్రజలకు హితవు పలికారు. ‘కాంగ్రెస్కు అవకాశమిస్తే �
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు దుఃఖం తప్పడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన మా
రాష్ట్రంలో ఇంటింటి సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. సర్వే సరిగ్గా లేదని, పారదర్శకంగా చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్�
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు.
రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానని, ఎవరెన్ని విమర్శలు చేసినా తగ్గేదిలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజా సమస్య�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో ఏర్పాటుచేసిన టీ-హబ్పై సీఎం రేవంత్రెడ్డి ప్రశంసలు కురిపించారు. స్టార్టప్ల పెట్టుబడులకు టీ-హబ్ దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉందని కొనియాడారు.
ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు భూసేకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్, కాడ స్పెషల్ ఆఫీసర్తోపాటు మరికొందరిపై స్థానికులు దాడి చేసిన ఘటన తె�
కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి.. రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డ కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ము�
ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ �