సీఎం రేవంత్రెడ్డి తన అల్లుడు, అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యుల కోసమే ఫార్మాసిటీ (ఫార్మా విలేజ్)ల ఏర్పా టు చేస్తున్నారని, దీనికోసం బలవంతంగా రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజక
అరెస్టులు, కేసులు, జైళ్లకు బెదిరేది లేదని బీఆర్ఎస్ నేతలు, పలువురు మాజీ మంత్రులు స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీల అమలు డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న ఎత్తుగడల్లో భ�
కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనం కోసం రైతులను బలి పెట్టాలని చూడటం అప్రజాస్వామికమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులపై రేవంత్రెడ్డి సర్కార్ అనుస�
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ
KTR | కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటన కేసులో ప్రభుత్వం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిన�
హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడ... ఆపై పటాన్చెరు... బాలానగర్... ఉప్పల్... జీడిమెట్ల... నాచారం... కాటేదాన్... ఇలా చెప్పుకుంటూ పోతే! నగరం నలువైపులా పరిశ్రమలే. కాలానుగుణంగా ఇప్పుడు ఇవన్నీ జనావాసాల మధ్యకు వ�
‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ స�
కేసీఆర్ పాలనలో పదేండ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణ, రేవంత్ పాలనలో చీకట్లు అలుముకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు ప�
రేవంత్రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరణ కోసమే కొండగల్లో రైతుల భూములు లాక్కుంటున్నారని, తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి భూదందాకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ