సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతుల దగ్గర తీసుకుంటున్న భూమికి బదులుగా భూమి ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.ఫ్యూచర్ సిటీ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులు మండల పరిధి�
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై రైతుల దాడి ఘటనకు సీఎం రేవంత్రెడ్డి వైఖరే కారణమని, ఈ ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ�
జగిత్యాలలో మరోసారి రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మరో ఉద్యమానికి నాంది పలికారు. మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల చేపట్టిన రైతు పాదయాత్రకు వేలాదిగా త�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కానీ, రేవంత్రెడ్డి పదకొండు నెలల పాలనలో జగిత్యాలకు జరిగిన అభి�
కులగణనను అనవసరమైన ప్రశ్నలతో వివాదాస్పదం చేయొద్దని, ప్రత్యేక యాప్ను ద్వారా సరళతరమైన ప్రశ్నలతో ప్రజల వివరాలను పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ రాష్ట్ర ప్రభుత్�
కేసులు పెట్టాల్సింది అమాయక గిరిజన రైతులపై కాదని, ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదని చెప్పినా వినకుండా అధికారులను ఉసిగొల్పుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీద నమోదు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్
ఎవరు అడ్డమొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని, బుల్డోజర్ ఎక్కించి మరీ దూసుకువెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మూసీ మురుగు నీరు వల్ల చుట్టుపక్కల నివాసితులకు పలు సమస్యలున్నా�
కాంగ్రెస్ అంటేనే మోసమని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఎమ్�
కల్లాల్లో ధాన్యం కొనాలని, లారీలో వడ్ల లోడు ఎత్తాలని రైతులు అడుగుతుంటే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో బిజీగా ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. అబద్ధపు
ఫార్మా కంపెనీ ఘటనలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన యువకులు, రైతులను వెంటనే విడుదల చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు.
Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గ కొడంగల్లోని లెగచెర్లలో గిరిజనులపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod )అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమ
అర్ధరాత్రి అరెస్టు చేసిన లగచర్ల వాసులను వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన వారిపట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శ