క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సాధికారతకు పాటుపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. క్రీడాపాలసీని తెస్తామని, మైదానాలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప�
సీఎం రేవంత్రెడ్డి.. ఏడాది పాలనలో ఏం ఉద్ధరించారని వరంగల్లో విజ యోత్సవ సభ పెడ్తున్నరు? మీరు పెట్టాల్సింది విజయోత్సవ సభకాదు.. విద్వేష, విశ్వా సఘాతుక, విధ్వంస సభలు పెట్టాలె’ అంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత స�
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో నగరంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు బలగాలు మోహరించాయి. లగచర్ల సంఘటనతో పోలీసు ఉన్నత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర నలమూలల నుంచి ప�
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హనుమకొండకు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం �
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో టైం పాస్ కోసమే సర్వే చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సర్వేలో భాగంగా సోమవారం తన ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లకు ఆయన వి�
కాళేశ్వరం లేకుండానే వానకాలంలో పంటల దిగుబడి భారీగా పెరిగిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పడం చూస్తుంటే ఆయనకు ఈ ప్రాజెక్ట్పై అవగాహన లేదనే విషయం స్పష్టమవుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దే
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. రెండో విడత దళితబంధు కోసం 11 నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్న కొందరు లబ్ధిదారులను ఇప్పటికే 19 సార్లు అరెస్టు చేశారు.
చలో కొడంగల్'కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా చోట్ల పోలీసులు గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. సోమవారం మహబూబాబాద్లో పోలీసులు లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను మ�
దళితబిడ్డలు తమకు రావాల్సిన దళితబంధు రెండో విడుత ఆర్థికసాయం అడుగడమే పాపమవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గానికి కాదు, జిల్లాకు ఏ వీఐపీ వచ్చినా ప్రభుత్వం నిర్బంధం మోపుతున్నది. చివరకు పొరుగున ఉన్న వరంగల్
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలేమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్�
Lagacherla | చావడానికైనా సిద్ధం కానీ మా భూములు ఇచ్చేది లేదని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ దమనకాండను కమిషన్ �