రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైత
పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూర�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట�
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదా
పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి (వేంకటేశ్వరస్వామి) మెట్ల మార్గంలో సీఎం రేవంత్రెడ్డి చెప్పులు వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, చివరకు గన్మెన్లు సైతం చ�
‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని చెబితే నమ్మాం. మా పదవీ కాలం ముగిసి ఎనిమిది నెలలు దాటింది. అప్పిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నం.. సీఎం, మంత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిర
ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించింది చాలక మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాల చిట్టా విప్పారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు పై కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఆదివారం ఎన్యూమరేటర్లు కులగణన స�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లు అమలు చేయకుండా.. ప్రతిపక్షాలను తిట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మండిపడ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి.. మంత
సంగెం భీమలింగేశ్వర స్వామి సాక్షిగా హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్�
Bandi Sanjay | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరని ఫైరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేయడం కా�