రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. ఎనుముల వారి ఏడాది ఏలిక�
సమగ్ర కుటుంబ సర్వే సమరాన్ని తలపిస్తున్నది. వివరాలు ఇవ్వండి అంటూ వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వే క్చశ్చనెయిర్ చదువుతుంటేనే జనం చికాకు పడుతున్నారు. ‘ఏందీ దౌర్భాగ్యం మాకు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడంపై సెటైర్లు పేలుతున్నాయి. గత 11 నెలల్లో జరిగిన ఊహకందని విషయాలను పంచుకుంటున్నారు. ‘నిజమే.. �
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యంకాని హామీలెన్నో ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారానికి తెరలేపారు.
‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. పోరాడితే పోయేదేం లేదు రైతుబంధు వస్తది.. రుణమాఫీ జరుగుతది.. మీ అందర్నీ చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నయ్' అని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలోని నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టడంపై బీఆర్ఎస్
పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పర్యటనకు వస్తే వరాలు కురిపిస్తాడని జనం ఎదురుచూస్తూ.. పైసా ఇవ్వకపోగా, తిట్ల పురాణం పెట్టడం సిగ్గు చేటని జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్
‘మూసీకి అడ్డొస్తే ముక్క లు చేస్తాం.. బుల్డోజర్లతో తొక్కిస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ కన్నెర్ర
పదేండ్లు రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్ది న వ్యక్తి చావు కోరుకునేందుకేనా ప్రజ లు నీకు సీఎం పదవి కట్టబెట్టిందని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కే�
వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్రెడ్డిని సైబర్క్రైం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. శనివారం ఉదయం ఆయన తార్నాకలోని తన కార్యాలయంలో లిఫ్ట్ ఎక్కుతుండగా.. అప్పటికే అక్కడ మఫ్టీలో కాపుకాసిన పోలీసులు కిడ్నా
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార తెలిపారు. శనివారం సచ�
పాలన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు మాటలపై శనివారం హనుమక
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్పై అనుచిత, అభ్యంతర, అవమానకర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల�