రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అందిస్తున్న యాసంగి పెట్టుబడి సాయం వెనువెంటనే రైతన్న ఖాతాల్లో జమవుతున్నది. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకుల్లో నగదును విడిపించుకుంటూ సాగు పనులకు వినియోగించ�
రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా ర్ అన్నారు. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల, క్రీడల శాఖ ఆధ్వర్యం లో జిల్లాస
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు అద్భుతమని, చాలా గొప్పగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మెచ్చుకున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. రామంచలో సర్పంచ్ గుంటి మాధవీతిరుపతి ఆధ్వర్యంలో 100 మందికి పైగా వివి�
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పాడైపోయిన రోడ్లు మళ్లీ అద్దంలా మెరవనున్నాయి. ఈ నెల 10 నుంచి వీటి మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులకు దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని రోడ్లు, భవ
దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(2019-21) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు(6-59 నెలలు) 67 శాతం మంది ఉన్నారు. మహిళలు(15-49 సంవత్సరాలు) 57 శాతం మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో పోష�
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ విష్ణు ప్రియ గార్డెన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నూతన సంవత్సర పవర్మెన�
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ చిత్రంలో పొలం దగ్గర అన్నం తింటున్న దంపతులు కొర్ర శంకర్నాయక్, లలిత. స్వగ్రామం జనగామ జిల్లా గానుగపహాడ్ శివారు కొర్రతండా. ఆయన పేరుపై 2.20 గుంటలు, భార్య పేరిట 13 గుంటలు మొత్తం 2 ఎకరాల 13 గుంటలు ఉన్నది.