నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీకి స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 15వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల విభాగంలో వర్ధన్నపేటను ఎంపిక చేసింది. మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్�
విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గురువారం పౌర పఠన కేంద్రాన్ని ప్రారంభించ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నది. ఆయా వృత్తుల వారిని సంఘటితం చేస్తూ బలోపేతం చేసేందుకు అహ
ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన గోపాల్కిషన్కు రూ.60 వేలు, తలకొండపల్లి మండలానికి చె�
TS Govt | తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్
CM KCR | భారత రైతాంగ శ్రేయస్సు కోసం మహాయజ్ఞం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు సర్ ఛోటూ రామ్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును అంతా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్
తెలంగాణలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఉద్యమాల ఖిల్లాగా పేరు పొందింది. జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీ అన్నింటికంటే పెద్దది. 48 వార్డులు, 107 స్కాయర్ కిలోమీటర్ల విస్తీర్ణం, 51,164 నివాసాలు, 2,25,076 మంది